21.7 C
Hyderabad
Sunday, September 28, 2025
spot_img

ఎంపీ అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చిన సీబీఐ

YS Viveka murder case | ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని నిందితుడిగా చేర్చింది సీబీఐ. ఆదివారం వైఎస్. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. దీనికి సంబందించిన రిమాండ్ రిపోర్టులో కూడా అవినాష్ ను సహ నిందితుడిగా సీబీఐ చేర్చింది. అయితే సీబీఐ విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డికి నిన్న నోటీసులు పంపగా.. నేడు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు అయ్యేందుకు ఈరోజు ఉదయం పులివెందుల నుంచి హైదరాబాద్ బయలుదేరారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్