YS Viveka murder case | ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని నిందితుడిగా చేర్చింది సీబీఐ. ఆదివారం వైఎస్. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. దీనికి సంబందించిన రిమాండ్ రిపోర్టులో కూడా అవినాష్ ను సహ నిందితుడిగా సీబీఐ చేర్చింది. అయితే సీబీఐ విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డికి నిన్న నోటీసులు పంపగా.. నేడు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు అయ్యేందుకు ఈరోజు ఉదయం పులివెందుల నుంచి హైదరాబాద్ బయలుదేరారు.
ఎంపీ అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చిన సీబీఐ
0
662
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్ లో భారీ వర్షం
తెలంగాణలో ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ వడగళ్ల వానలు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్ల, మహబూబ్నగర్, జగిత్యాల, నాగర్కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో భారీ...
- Advertisement -
- Advertisement -


