YS Viveka murder case | ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని నిందితుడిగా చేర్చింది సీబీఐ. ఆదివారం వైఎస్. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. దీనికి సంబందించిన రిమాండ్ రిపోర్టులో కూడా అవినాష్ ను సహ నిందితుడిగా సీబీఐ చేర్చింది. అయితే సీబీఐ విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డికి నిన్న నోటీసులు పంపగా.. నేడు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు అయ్యేందుకు ఈరోజు ఉదయం పులివెందుల నుంచి హైదరాబాద్ బయలుదేరారు.
ఎంపీ అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చిన సీబీఐ
0
661
Previous article
Next article
Latest Articles
తగ్గిన గోల్డ్ ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,040 రూపాయలు తగ్గి.. రూ.1,51,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్రేట్ 950...
- Advertisement -
- Advertisement -


