35.2 C
Hyderabad
Sunday, May 11, 2025
spot_img

బ్రేకింగ్: ముగిసిన కవిత ఈడీ విచారణ

లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు పదిన్నర గంటల పాటు సుదీర్ఘంగా ఆమెను అధికారులు విచారించారు. మధ్యాహ్నం అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి విచారించిన అధికారులు.. సాయంత్రం మనీశ్ సిసోడియా, అమిత్ అరోరాలతో కలిపి కవితను విచారణ చేశారు. రాత్రి తొమ్మిది గంటలు అయినా ఆమె ఈడీ ఆఫీసు నుంచి బయటకు రాకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. అయితే ఎట్టకేలకు ఆమె విచారణ ముగించుకుని బయటకు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా మరోసారి విచారణకు రావాలని ఈడీ అధికారులు ఆమెకు నోటీసులు అందజేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్