లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు పదిన్నర గంటల పాటు సుదీర్ఘంగా ఆమెను అధికారులు విచారించారు. మధ్యాహ్నం అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి విచారించిన అధికారులు.. సాయంత్రం మనీశ్ సిసోడియా, అమిత్ అరోరాలతో కలిపి కవితను విచారణ చేశారు. రాత్రి తొమ్మిది గంటలు అయినా ఆమె ఈడీ ఆఫీసు నుంచి బయటకు రాకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. అయితే ఎట్టకేలకు ఆమె విచారణ ముగించుకుని బయటకు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా మరోసారి విచారణకు రావాలని ఈడీ అధికారులు ఆమెకు నోటీసులు అందజేశారు.
బ్రేకింగ్: ముగిసిన కవిత ఈడీ విచారణ
0
308
Latest Articles
కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు...
- Advertisement -
- Advertisement -


