తెలంగాణ: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. అన్ని మండల కేంద్రాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఈరోజు ఉదయం 10 గంటలకు రేవంత్ రెడ్డి.. ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండల కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద ‘నిరుద్యోగ నిరసన’కు దిగనున్నారు. నిరుద్యోగులకు భరోసా నిస్తూ.. ‘చావులొద్దు, సత్తా చూపుదాం’ అనే నినాదంతో దీక్ష చేపట్టనున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమౌతోంది.
తెలంగాణ వ్యాప్తంగా నేడు కాంగ్రెస్ నిరసనలు
0
288
Previous article
Next article
Latest Articles
12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారు- పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ యువత పట్ల గౌరవం ఉందని.. యువత బలిదానాలు తనను కదిలించాయన్నారు. 12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారని చెప్పారు. 1200...
- Advertisement -
- Advertisement -


