MLC Kavitha |కవిత ఇంటివద్ద టెన్షన్ టెన్షన్ 

ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు ఈడీ మరోసారి నోటీసులు పంపింది. మార్చ్ 10 వ తేదీన ఢిల్లీ లోని ఈడీ ఆఫీస్ కు విచారణకు హాజరవ్వాలని ఈడీ అధికారులు కవితకు నోటీసులు ఇచ్చారు. మంగళవారం రామచంద్ర పిళ్ళై ని అరెస్ట్ చేసిన అధికారులు.. కవితను మరోసారి విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో కవిత ఇంటి వద్ద కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో బంజారాహిల్స్ లోని ఆమె నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆమె ఇంటికి వెళ్లే అన్ని దారులను మూసివేశారు. ఎవరినీ అటువైపు వెళ్ళడానికి అనుమతించడం లేదు. బారికేడ్లు ఏర్పాటు చేసి అటువైపు ఎవరూ రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Read Also: ఈడీ నోటీసుల‌పై స్పందించిన కవిత

Follow us on:   Youtube   Instagram

Latest Articles

తెలంగాణలో ఆరు జిల్లాలకు రెడ్‌ అలర్ట్.. హైదరాబాద్ లో భారీ వర్షం

తెలంగాణలో ఆరు జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ వడగళ్ల వానలు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్ల, మహబూబ్‌నగర్, జగిత్యాల, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో భారీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్