నిర్మల్ జిల్లా బైంసాలోని పలు హోటళ్లు, బేకరీలలో మున్సిపల్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్రత, ప్లాస్టిక్ వాడకం, అధిక రసాయనాల వినియోగిస్తే చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. హోటళ్లు, బేకరీల నిర్వాహకులు పరిశుభ్రత పాటించాలని, అధిక రసాయనాలు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీలలో శానిటరీ ఇన్స్పెక్టర్ మురారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
భైంసాలో హోటళ్లు, బేకరీలలో అధికారుల ఆకస్మిక తనిఖీలు
0
12
Next article
Latest Articles
ఆస్పత్రిలో పవన్ ను పరామర్శించా.. అక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడారు- చంద్రబాబు
ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా కృషి చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తుంగభద్ర గేట్లు కొట్టుకు పోతే 34 గేట్లు పునరుద్ధించామని చెప్పారు. 12...
- Advertisement -
- Advertisement -


