రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు రాజ్కుమార్ మృతి చెందాడు. కొత్తూరు సమీపంలో రాజ్కుమార్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మేనమామ ఊరు కొత్తూరు మండలం పంజర్లలో ఆత్మహత్య కేసుకున్నాడు. అక్కడే ఆయన మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజ్కుమార్ మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ లభ్యమైంది. షాబాద్లో రాజ్కుమార్ ఆరుగురిని చంపిన కేసులో నిందితుడిగా ఉన్నాడు.
షాబాద్ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. నిందితుడు రాజ్ కుమార్ మృతి
0
14
Previous article
Latest Articles
ఆస్పత్రిలో పవన్ ను పరామర్శించా.. అక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడారు- చంద్రబాబు
ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా కృషి చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తుంగభద్ర గేట్లు కొట్టుకు పోతే 34 గేట్లు పునరుద్ధించామని చెప్పారు. 12...
- Advertisement -
- Advertisement -


