AICC సెక్రటరీ సచిన్ సావంత్ను మంత్రి కొండా సురేఖ కలిశారు. కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. కడియంపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ జిల్లా రాజకీయ పరిణామాలను..సచిన్ సావంత్ దృష్టికి తీసుకెళ్లారు కొండా సురేఖ. ఈ విషయాన్ని అధిష్టానానికి తెలియజేస్తానని కొండా సురేఖతో సచిన్ సావంత్ అన్నారు. తన శాఖపై కడియం రివ్యూ చేశారని..ఇప్పటికే సీఎం, పీసీసీకి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు.
AICC సెక్రటరీ సచిన్ సావంత్ను కలిసిన కొండా సురేఖ
0
24
Previous article
Next article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


