ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై..రాజ్నాథ్కు కృతజ్ఞతలు తెలిపారు. రక్షణశాఖ భూములను త్వరగా బదలాయించాలని కోరారు. పలు కీలక అంశాలపై రాజ్నాథ్తో సీఎం రేవంత్ చర్చించారు.
రాజ్నాథ్ సింగ్తో రేవంత్ భేటీ
0
57
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


