దేశ సమగ్రత, శ్రేయస్సే జనసేన ఎజెండా- పవన్ కళ్యాణ్

ఢిల్లీలో జనసేన పార్టీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. దేశ సమగ్రత కోసం జనసేన కార్యాచరణపై కీలక తీర్మానం చేసింది. ఢిల్లీ దేశ రక్షణకు, భద్రతకు ప్రధాన కేంద్రమని పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. స్వాతంత్ర్య యోధుల త్యాగాలకు ఢిల్లీ గడ్డ నిలయమని .. రాజ్యాంగం పురుడుపోసుకున్న చోటు కాబట్టే..ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. దేశ సమగ్రత, శ్రేయస్సే జనసేన ఎజెండా అని స్పష్టం చేశారు. 12 ఏళ్లలో ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశామని.. క్లిష్ట సమయంలోనూ ప్రజలపక్షాన బలంగా నిలబడ్డామని పవన్‌ అన్నారు. 20 లక్షల మంది సభ్యత్వం జనసేనకు ఉందన్నారు జనసేనాని.

Latest Articles

పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్