సైబర్ సెక్యూరిటీ రంగంలో ప్రతిభ కనబర్చిన యువ పరిశోధకుడు నిసర్గ అధికారి మరో అరుదైన గుర్తింపు పొందారు. సీబీఎస్ఈ ఆన్స్క్రీన్ మార్కింగ్ పోర్టల్లో భద్రతా లోపాలను గుర్తించి ప్రశంసలు అందుకున్న ఆయనకు ఐఐటీ కాన్పూర్లో కీలక బాధ్యతలు దక్కాయి. నిసర్గ అధికారిని ఐఐటీ కాన్పూర్కు చెందిన సైబర్ సెక్యూరిటీ, సైబర్ డిఫెన్స్ పరిశోధనా కేంద్రం సీ3ఐహబ్లో ఓఎస్ఐఎన్టీ అండ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్గా నియమించారు. విద్యార్థి పరిశోధకుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ నిపుణుడిగా కొత్త మైలురాయిని చేరుకుంది.
సీబీఎస్ఈ OSMవ్యవస్థలో భద్రతా లోపాలను గుర్తించిన నిసర్గ అధికారికి ఐఐటీ కాన్పూర్లో ఉద్యోగం
0
14
Latest Articles
టీఆర్ఎస్ పేరును ఎవరికీ కేటాయించొద్దు.. ఈసీకి బీఆర్ఎస్ వినతి
టీఆర్ఎస్ పేరు కోసం రాజకీయ పార్టీల మధ్య టైటిల్ వార్ నడుస్తోంది. కవిత పార్టీపై బీఆర్ఎస్ సహా మరో రెండు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. టీఆర్ఎస్ పేరును ఎవరికీ కేటాయించొద్దని భారత...
- Advertisement -
- Advertisement -


