టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ఈ వారంలో ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయగా.. తాజాగా మరో ఎంపీ రాజీనామా చేశారు. ప్రకాష్ చిక్ బరాయక్ పార్టీతో పాటు రాజ్యసభకు రాజీనామా చేశారు. ఈ వారం రాజీనామా చేసిన మూడో ఎంపీగా ప్రకాష్ చిక్ బరాయక్ నిలిచారు. నిన్న పార్టీకి మాజీ కాంగ్రెస్ నేత సుష్మితా దేవ్ రాజీనామా చేశారు. అంతకు ముందు సుఖేందు శేఖర్ రాయ్ కూడా పార్టీ సభ్యత్వంతో పాటు రాజ్యసభకు రాజీనామా చేశారు.
మమతకు వరుస షాక్లు.. మరో ఎంపీ రాజీనామా
0
11
Previous article
Next article
Latest Articles
అంటీ ముట్టనట్లు.. బండి సంజయ్
తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల సమరానికి ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపై కమలం పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. అయితే, గత...
- Advertisement -
- Advertisement -


