టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ఈ వారంలో ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయగా.. తాజాగా మరో ఎంపీ రాజీనామా చేశారు. ప్రకాష్ చిక్ బరాయక్ పార్టీతో పాటు రాజ్యసభకు రాజీనామా చేశారు. ఈ వారం రాజీనామా చేసిన మూడో ఎంపీగా ప్రకాష్ చిక్ బరాయక్ నిలిచారు. నిన్న పార్టీకి మాజీ కాంగ్రెస్ నేత సుష్మితా దేవ్ రాజీనామా చేశారు. అంతకు ముందు సుఖేందు శేఖర్ రాయ్ కూడా పార్టీ సభ్యత్వంతో పాటు రాజ్యసభకు రాజీనామా చేశారు.
మమతకు వరుస షాక్లు.. మరో ఎంపీ రాజీనామా
0
59
Previous article
Next article
Latest Articles
ఓబెరాయ్ హోటల్కు టీటీడీ స్థలం కేటాయింపుపై భూమన ఆగ్రహం
తిరుపతి అలిపిరి జూపార్క్ రోడ్డులో ఓబెరాయ్ హోటల్ నిర్మాణానికి టీటీడీ స్థలం కేటాయించడంపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ స్థలాన్ని ప్రైవేట్ సంస్థకు కేటాయించడాన్ని...
- Advertisement -
- Advertisement -


