పవిత్ర గోదావరి జలాలు కలుషితం కావడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజు పర్యనటలో భాగంగా వెంకటనగరం వద్ద కాలుష్య వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య వ్యర్థాలను నేరుగా గోదావరిలో కలుస్తుండడంపై పవన్ మండిపడ్డారు. కలుషిత నీటి నమూనాలను సేకరించి వెంటనే ల్యాబ్కు పంపించారు. గోదావరి కాలుష్య నివారణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ ఇప్పటికే ప్రకటించారు. గోదావరి కాలుష్యంపై ఉపేక్షించేది లేదని పవన్ స్పష్టం చేశారు. నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గోదావరి జలాలు కలుషితంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
0
44
Latest Articles
2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు
2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు కొనసాగింది. నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.6.51 లక్షల కోట్లు కాగా... ఇది గతేడాదితో పోలిస్తే 16.4 శాతం వృద్ధి రేటు నమోదైంది....
- Advertisement -
- Advertisement -


