పవిత్ర గోదావరి జలాలు కలుషితం కావడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజు పర్యనటలో భాగంగా వెంకటనగరం వద్ద కాలుష్య వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య వ్యర్థాలను నేరుగా గోదావరిలో కలుస్తుండడంపై పవన్ మండిపడ్డారు. కలుషిత నీటి నమూనాలను సేకరించి వెంటనే ల్యాబ్కు పంపించారు. గోదావరి కాలుష్య నివారణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ ఇప్పటికే ప్రకటించారు. గోదావరి కాలుష్యంపై ఉపేక్షించేది లేదని పవన్ స్పష్టం చేశారు. నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గోదావరి జలాలు కలుషితంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
0
6
Latest Articles
విదాయ్ సమయంలో రూ.2 లక్షలు డిమాండ్.. ట్విషా శర్మ కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు
ట్విషా శర్మ మృతి కేసులో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ..సంచలన విషయాలను వెల్లడించింది. వివాహ సమయంలో ట్విషా శర్మ కుటుంబం నుంచి అత్త, మాజీ...
- Advertisement -
- Advertisement -


