ఇంధన ధరలు మరో రూ.28 నుంచి రూ.33 వరకు పెరిగే అవకాశం

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరుగుతాయా? సామాన్యుడిపై మరోసారి బాదుడు తప్పదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత 11 రోజుల్లో నాలుగోసారి ఇంధనం ధరలు పెరిగాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇంధనం ధరలు పెరిగినా ఆ నష్టాలను ఆయిల్ కంపెనీలు భరించాయి. దేశీయంగా 74 రోజుల పాటు ధరలను పెంచలేదు. దీంతో మొత్తం నష్టాలు 1.2 లక్షల కోట్లకు చేరాయి. నష్టాలను పూడ్చుకునేందుకు దశల వారీగా ఆయిల్ కంపెనీలు ధరలు పెంచుతున్నాయి. భవిష్యత్తులో ఇంధన ధరలు మరో రూ.28 నుంచి రూ.33 వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Latest Articles

మసకబారుతున్న ప్రాంతీయ పార్టీల ప్రతిష్ట

దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రతిష్ట మసకబారుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటిగా అధికారం కోల్పోతున్నాయి. తాజాగా బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి మూటగట్టుకుంది. ఫాల్టా అసెంబ్లీ ఎన్నికల్లో 4వ స్థానానికి పడిపోయింది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్