ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ కళాశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. ఆరుగురు ఇంటర్ విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. బాధిత విద్యార్థులను కాలేజి యాజమాన్యం వెంటనే ఆస్పత్రికి తరలించింది. గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థులకు కాలేజీ నిర్వాహకులు వైద్యం అందిస్తున్నారు. బుధవారం ఇంటర్ పరీక్షలు ఉండగా ఫుడ్ పాయిజన్ జరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా.. మీడియాను చూడగానే.. బయటి ఫుడ్ తినడం వల్లే పాయిజన్ అయిందని విద్యార్థులతో చెప్పించే ప్రయత్నం చేసింది కాలేజి యాజమాన్యం.
ఖమ్మం ఎస్ఆర్ కాలేజిలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
0
372
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


