ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ కళాశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. ఆరుగురు ఇంటర్ విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. బాధిత విద్యార్థులను కాలేజి యాజమాన్యం వెంటనే ఆస్పత్రికి తరలించింది. గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థులకు కాలేజీ నిర్వాహకులు వైద్యం అందిస్తున్నారు. బుధవారం ఇంటర్ పరీక్షలు ఉండగా ఫుడ్ పాయిజన్ జరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా.. మీడియాను చూడగానే.. బయటి ఫుడ్ తినడం వల్లే పాయిజన్ అయిందని విద్యార్థులతో చెప్పించే ప్రయత్నం చేసింది కాలేజి యాజమాన్యం.
ఖమ్మం ఎస్ఆర్ కాలేజిలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
0
362
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


