ఖజానాను కేంద్ర ప్రభుత్వం కోటీశ్వరుల కోసం దోచిపెడుతోందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. మరోవైపు మధ్యతరగతి ప్రజలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో పోరాటం చేస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పలు అంశాలపై కేజ్రీవాల్ లేఖాస్త్రం సంధించారు. ధనవంతులకు రుణాలు మాఫీ చేయకుండా ఒక చట్టాన్ని చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఓ పెద్ద కుంభకోణం అన్న కేజ్రీవాల్…. ఆ తరహా చట్టం వస్తే జీఎస్టీ, ఆదాయపు పన్ను తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. ఆహార పదార్థాలపై జీఎస్టీని రద్దు చేయవచ్చన్నారు కేజ్రీవాల్.
ప్రధానమంత్రి మోడీకి ఆప్ చీఫ్ కేజ్రీవాల్ లేఖాస్త్రం
0
168
Latest Articles
బీఆర్ఎస్లో బావాబామ్మర్థుల ఆధిపత్య పోరు నడుస్తోందా?
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య గత కొన్ని రోజులుగా అప్పులు, ఆర్థిక పరిస్థితి, గురుకుల టెండర్ల అంశాలపై పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడుస్తోంది. ఈ పరిణామాల్లో...
- Advertisement -
- Advertisement -


