2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికను స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. నాయకుల అసమర్థత వల్ల ప్రజలు, రాష్ట్రం ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితి బాగాలేకపోతే ప్రజలపై పన్నుల భారం పడుతుందని చెప్పారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేని పరిస్థితి వస్తుందని అన్నారు. అదే జరిగితే చివరకు బాధపడేది ప్రజలేనని… రాష్ట్ర, దేశ భవిష్యత్తు గురించి అందరూ ఆలోచించాలని సూచించారు. అభివృద్ధి పనులు చేస్తేనే సంపద పెరుగుతుంది తప్ప… అప్పులు చేసి పనులు చేస్తే ఇబ్బందులు తప్పవని చంద్రబాబు స్పష్టం చేశారు.
అభివృద్ధి పనులు చేస్తేనే సంపద పెరుగుతుంది – చంద్రబాబు
0
297
Previous article
Next article
Latest Articles
లెనిన్ కోసం నాగ్ మాస్టర్ ప్లాన్..
అక్కినేని అఖిల్ లెనిన్ మూవీ ఈ నెల 10న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన లెనిన్ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. టీజర్ అండ్...
- Advertisement -
- Advertisement -


