2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికను స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. నాయకుల అసమర్థత వల్ల ప్రజలు, రాష్ట్రం ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితి బాగాలేకపోతే ప్రజలపై పన్నుల భారం పడుతుందని చెప్పారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేని పరిస్థితి వస్తుందని అన్నారు. అదే జరిగితే చివరకు బాధపడేది ప్రజలేనని… రాష్ట్ర, దేశ భవిష్యత్తు గురించి అందరూ ఆలోచించాలని సూచించారు. అభివృద్ధి పనులు చేస్తేనే సంపద పెరుగుతుంది తప్ప… అప్పులు చేసి పనులు చేస్తే ఇబ్బందులు తప్పవని చంద్రబాబు స్పష్టం చేశారు.
అభివృద్ధి పనులు చేస్తేనే సంపద పెరుగుతుంది – చంద్రబాబు
0
312
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


