డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అస్వస్థతకు గురయ్యారు ఆయనకు స్వల్ప గుండె పోటు రావడంతో స్థానికంగా ఉన్న హాస్పిటల్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు పద్మారావుకు స్టంట్ వేశారు. మైనర్ హార్ట్ స్ట్రోక్ కావడంతో ప్రమాదం లేదన్నారు వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు కుటుంబ సభ్యులతో కలిసి డెహ్రాడూన్ వెళ్లిన పద్మారావు గౌడ్.. తిరిగి హైదరాబాద్కు పయనమయ్యారు
పద్మారావుకు గుండెపోటు.. స్టంట్ వేసిన వైద్యులు
0
174
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


