ములుగు జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో స్వతంత్ర టీవీ 2025 సంవత్సరం నూతన క్యాలెండర్ను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ములుగు జిల్లాకు చెందిన స్వతంత్ర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. స్వతంత్ర టీవీ ఎవరీ పక్షాన నిలవకుండా నిజాన్ని నిర్బంగా చెబుతూ తాజా వార్తలను ప్రజలకు ఎప్పటికప్పుడు అందిస్తుందని చెప్పారు. సమాజంలోని ప్రతీ సమస్యను వెలికితీసి ప్రజలకు తెలియజేయాలని మంత్రి సీతక్క చెప్పారు.
స్వతంత్ర టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించిన మంత్రి సీతక్క
0
180
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


