హైడ్రా దూకుడు ఏ మాత్రం తగ్గలేదు. హైకోర్టు ఆంక్షలు విధించినా వెనక్కి తగ్గలేదు. కొత్త సంవత్సరంలో మరింత దూకుడు పెంచింది హైడ్రా. మల్కాజిగిరి నియోజకవర్గంలో పార్క్ ఆక్రమణపై హైడ్రా కొరడా ఝళిపించింది. నేరేడ్మెంట్ డిఫెన్స్ కాలనీలోని సర్వే నెంబర్ 218/1 లో పార్క్ ఆక్రమించారని కూల్చివేతలు చేపట్టింది. డిఫెన్స్ కాలనీ హౌసింగ్ సొసైటీ సభ్యుడు శివయ్య, రాబిన్ జేమ్స్ పార్క్ కబ్జా చేశారని పోలీసులకు హైడ్రా అధికారులు ఫిర్యాదు చేశారు. పార్క్ ఆక్రమించి కట్టిన షెడ్లను జీహెచ్ఎంసీ సహాయంతో హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.
మల్కాజ్గిరిలో పార్క్ ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా
0
172
Previous article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


