విద్యుత్ రంగంపై తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. పవర్ ప్లాంట్ల నిర్మాణాలు, చత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందాలపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పవర్ సెక్టార్ను అప్పుల్లోకి నెట్టేసిందని ఫైరయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అప్పులు చేయకుండా అభివృద్ధి ఎలా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్రెడ్డి. అసలు విద్యుత్ అంశంలో న్యాయ విచారణ కోరింది.. వద్దంటోంది బీఆర్ఎస్ వాళ్లేనంటూ విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి.
బీఆర్ఎస్ పాలనపై రేవంత్ సర్కారు విమర్శలు
0
331
Previous article
Next article
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


