విద్యుత్ రంగంపై తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. పవర్ ప్లాంట్ల నిర్మాణాలు, చత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందాలపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పవర్ సెక్టార్ను అప్పుల్లోకి నెట్టేసిందని ఫైరయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అప్పులు చేయకుండా అభివృద్ధి ఎలా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్రెడ్డి. అసలు విద్యుత్ అంశంలో న్యాయ విచారణ కోరింది.. వద్దంటోంది బీఆర్ఎస్ వాళ్లేనంటూ విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి.
బీఆర్ఎస్ పాలనపై రేవంత్ సర్కారు విమర్శలు
0
350
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


