సీజనల్ వ్యాధుల నివారణపై సీఎం చంద్రబాబు సమీక్ష

    సీజనల్ వ్యాధుల నివారణపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకున్న చర్యలపై మూడు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. కలుషిత తాగు నీరు, పారిశుధ్య లోపం, దోమల వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. అన్ని చోట్లా వ్యవస్థ లు నిర్వీర్యం అయ్యాయని, కనీసం తాగునీటి పరీక్షలూ జరపడం లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సురక్షిత తాగునీరు, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. గ్రామాల్లో మళ్లీ వాటర్ హెడ్ ట్యాంకుల క్లీనింగ్, క్లోరినేషన్ పనులు చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Latest Articles

నాని లైనప్ మారిందా..?

నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్