31.2 C
Hyderabad
Tuesday, March 31, 2026
spot_img

ఏపీ మంత్రి రాంప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

     ఏపీ మంత్రి రాంప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులను చంపినా ఒక్కటే, కుక్కని చంపినా ఒక్కటే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కుటుంబం దోచుకుందని మండిపడ్డారు. పేదలకు సెంటున్నర భూమి ఇవ్వని పెద్దిరెడ్డి కుటుంబం రాయలసీమలో మాత్రం 10 వేల ఎకరాలు కాజేసిందని సంచలన ఆరోపణలు చేశారు. పాదయాత్రలో జగన్ బూట్లకు లేసులు వేసిన వ్యక్తి మిథున్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగిరెద్దుల్లా తల ఊపుతూ తిరిగే జగన్ కేబినెట్ మంత్రుల్లా తాము పని చేయమని, సీఎం చంద్రబాబు మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సొమ్ము తిన్న నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ హెచ్చరించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్