చిన్న పరిశ్రమలకు రాయితీలు అందిస్తామని ప్రకటించారు రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన. ముఖ్యమంత్రి చంద్ర బాబు ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు తీసుకున్నానని అన్నారు. ఏంఎస్ఏంఈ,సెర్ఫ్, ఎన్నారై విభాగం ఈ మూడు విభాగాలు అనుసంధానం చేసి ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటు చేశారన్నారు. చిన్న పరిశ్రమల ద్వారా ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో చిన్న పరిశ్రమలకు ఎదురైనా సమ స్యలు పరిష్కరిస్తామని, రాయితీలు అందజే స్తామని తెలిపారు.
సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండపల్లి శ్రీనివాస్
0
257
Previous article
Next article
Latest Articles
2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు
2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు కొనసాగింది. నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.6.51 లక్షల కోట్లు కాగా... ఇది గతేడాదితో పోలిస్తే 16.4 శాతం వృద్ధి రేటు నమోదైంది....
- Advertisement -
- Advertisement -


