హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ దారుణ హత్యకు గురైంది. నల్లగండ్ల లక్ష్మీ విహార్లో నివాసం ఉంటున్న విజయ లక్ష్మీని గుర్తు తెలియని దుండగులు కత్తితో గొంతు కోసం హత్య చేశారు. హత్యకు గురైన విజయలక్ష్మీ కర్ణాటకకు చెందిన మహిళగా గుర్తించారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. హత్య అనంతరం నిందితులు పోలీస్ స్టేషన్లో లొంగిపోయా రు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ దారుణ హత్య
0
241
Previous article
Next article
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


