ఒక వ్యక్తిపై ఆరుగురు యువకుల దాడి

   తన అక్క కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తులను తప్పంటూ వారించబోయిన యువకుడిని, మరో ఆరుగురు యువకులు చితకబాదిన సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని దేవుడు చెరువు సెంటర్‌లో కొందరు యువకులు యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిసుంటే దేవా అనే యువకుడు తప్పంటూ వారించాడు. దీంతో రెచ్చిపోయిన ఆరుగురు యువకులు అతనిపై కర్రలతో దాడి చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘర్షణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒంగోలులో రోజురోజుకు పెరుగుతున్న ఘర్షణలకు ఇదో నిదర్శం అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్