వచ్చే ఐదేళ్లు దేశాన్ని పాలించే సరైన నాయకుడిని ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రజలు తమ సొంత ఊర్లకు వెళ్తున్నారు. పట్నం నుంచి ఓటర్లు పల్లెబాట పట్టడంతో హైదరాబాద్ ఖాళీ అయింది. ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. హైదరాబాద్ నుంచి ఎక్కువగా విజయవాడ, కాకినాడ, తిరుపతి, విశాఖ పట్నం, తూర్పు గోదావరి,. ఒంగోలు, గుంటూరు, జిల్లాలకు ఆంధ్ర ఓటర్లు బయలుదేరారు. ఇక హైదరా బాద్ నుంచి తమ సొంత నియోజకవర్గాలకు తెలంగాణ ఓటర్లు వెళ్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు.
ఓటేసేందుకు పల్లెబాట పట్టిన పట్నం జనం
0
245
Previous article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


