24.7 C
Hyderabad
Saturday, May 9, 2026
spot_img

ఇవాళ నాలుగు నియోజకవర్గాల్లో రేవంత్‌ రెడ్డి పర్యటన

   తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. ఇవాళ నాలుగు నియోజక వర్గాల్లో పర్యటించ నున్నారు. కొత్తగూడెం, మహబూబ్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గా ల్లో ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జన జాతర సభకు హాజరవుతారు. సాయంత్రం 5 గంటలకు మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. సాయంత్రం 6.30 గంటలకు సికింద్రాబాద్ కార్నర్ మీటింగ్ కు సీఎం హాజరవుతారు. రాత్రి 8 గంటలకు ముషీరాబాద్ కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి.

Latest Articles

కేటీఆర్‌లో పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్‌తో బీఆర్ఎస్‌కు ఇబ్బందులు తప్పవా?

తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతోంది. పదేళ్ల పాటు అధికారంలో ఉండి, ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమితమైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్