విజయవాడలో సీఎం జగన్పై జరిగిన దాడిని మంత్రి ఉషశ్రీ చరణ్ తీవ్రంగా ఖండించారు. బస్సుయాత్ర కు వస్తున్న ఆదరణను చూసి, యాత్రను ఆపాలనే ఉద్దేశంతో టీడీపీ దాడి జరిపిందన్నారు. మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ఇలాంటి దాడి చేయించడం పెద్ద పనేమి కాదని విమర్శించారు. రాష్ట్రంలోని వైసీపీ అబ్యర్థులపై దాడి జరిగే అవకాశం ఉందని… రాష్ట్రంలోని అభ్యర్థులంతా అప్రమత్తం గా ఉండాలని సూచించారు. ఇలాంటి దాడులు చేయించే వారిపై ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పలన్నారు.
సీఎం జగన్పై జరిగిన దాడిని ఖండించిన మంత్రి ఉషశ్రీ చరణ్
0
228
Previous article
Latest Articles
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
- Advertisement -
- Advertisement -


