రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పల్లి పరిధిలో ఇటీవల తరుచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నా యి. తాజాగా మైలార్దేవ్ పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని టాటా నగర్లో అగ్నిప్ర మాదం చోటుచేసుకుంది. కాటన్ బెడ్ తయారీ కంపెనీలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో కూడిన మంటలు ఎగిసిపడు తున్నాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు.
రంగారెడ్డి మైలార్దేవ్పల్లి పరిధిలో అగ్నిప్రమాదం
0
177
Previous article
Next article
Latest Articles
జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్ తగిలింది. సీఐడీ సమర్పించిన చార్జిషీట్లో దిమ్మతిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్మెయిలర్ అని సీఐడీ తేల్చింది. విజయవాడ...
- Advertisement -
- Advertisement -


