రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పల్లి పరిధిలో ఇటీవల తరుచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నా యి. తాజాగా మైలార్దేవ్ పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని టాటా నగర్లో అగ్నిప్ర మాదం చోటుచేసుకుంది. కాటన్ బెడ్ తయారీ కంపెనీలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో కూడిన మంటలు ఎగిసిపడు తున్నాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు.
రంగారెడ్డి మైలార్దేవ్పల్లి పరిధిలో అగ్నిప్రమాదం
0
176
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


