తెలంగాణలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. భానుడి భగభగలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈనేపథ్యంలో వాతావరణశాఖ మరో వార్నింగ్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఫిబ్రవరి మొదటివారం లో ప్రారంభమైన ఎండలు… సెగలు పుట్టిస్తున్నాయి. మధ్యాహ్నం రోడ్ల మీదకి వెళ్లాలంటే జనాలు భయప డుతున్నారు. మరో 2 నెలలపాటు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎండ తీవ్రత పై మరింత సమాచారం మాప్రతినిధి విశాల్ అందిస్తారు.
తెలంగాణలో భానుడి ప్రతాపం
0
261
Previous article
Next article
Latest Articles
కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు...
- Advertisement -
- Advertisement -


