బీసీల ద్రోహి చంద్రబాబు అని మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. టీడీపీ నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమం ఒక మోసం, దగా అని ఎద్దేవా చేశారు. ప్రజలెవరూ జయహో బీసీని నమ్మొద్దన్నారు. ఎన్నికల సమయంలోనే బాబుకు బీసీలు గుర్తుకు వస్తారని విమర్శించారు. రాష్ట్రంలో బీసీలకు చంద్ర బాబు సామాజిక న్యాయం చేయలేదని మండిప డ్డారు. జగన్ ప్రభుత్వం బీసీలకు రాజకీయపరం గా ఉన్నత స్థానం కల్పించారని స్పష్టం చేశారు. ఈ విషయంపై తాము చర్చకు సిద్ధమంటూ ధర్మాన టీడీపీ నేతలకు సవాల్ విసిరారు.
చంద్రబాబు బీసీల ద్రోహి – మంత్రి ధర్మాన
0
180
Previous article
Next article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


