ఏపీలో బర్డ్ ఫ్లూ కలవర పెడుతోంది. జిల్లాలో ఉన్నట్టుండి వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కోళ్లల్లో ప్రబలే బర్డ్ ఫ్లూ వ్యాధి చిత్తూరు, నెల్లూరు జిల్లాల పౌల్ట్రీ ఫార్మ్ రైతులను కుదేలు చేస్తోంది. లక్షలకు పైగా కోళ్లు కోడిగుడ్లు ఎగుమతులు ఆగిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తంచేస్తు న్నారు.. జిల్లాలో పౌల్ట్రీ ఉత్పత్తులు, ఎగుమతుల సంక్షోభానికి కారణం కావడంతో… రైతాంగం లబోదిబోమంటోంది. అయినప్పటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని , వెటర్నరీ వర్సిటీ పెథాలజీ హెడ్ ఆనంద్కుమార్ ప్రకటించారు.
ఏపీ వ్యాప్తంగా కలవరపెడుతున్న బర్డ్ ఫ్లూ
0
254
Previous article
Latest Articles
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -
- Advertisement -


