స్వతంత్ర, వెబ్ డెస్క్: హరిద్వార్ నుంచి మెడల్స్ నిమర్జనం చేయకుండానే రెజ్లర్లు వెనుతిరిగారు. నిమర్జనాన్ని రైతు సంఘాల నేతలు అడ్డుకోవడంతో రెజర్లు వెనుదిరిగారు. మాకు న్యాయం చేసేందుకు 5 రోజులు డెడ్లైన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఢిల్లీకి బయలుదేరారు. రెజర్లకు న్యాయం చేయాలని జూన్ 11 తేదీన దేశవ్యాప్త ఆందోళన నిర్వహించాలని రైతు సంఘం నిర్ణయించారు. 4, 5 రోజుల్లో మరోమారు భేటీ కానున్నట్లు తెలిపారు. రెజ్లర్ల పోరాటానికి రైతు సంఘం మద్దతు తెలుపుతుందని వివరించారు.
మెడల్స్ నిమర్జనం చేయకుండానే వెనుతిరిగిన రెజ్లర్లు
0
292
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


