స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల కమలాకర్ కీలక ప్రకటన చేశారు. 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి కొనుగోళ్లలో రికార్డ్ సాధించినట్లు తెలిపారు. గత సీజన్ కన్నా 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా వచ్చినట్లు వెల్లడించారు. సరాసరిగా రోజుకు లక్షన్నర మెట్రిక్ టన్నులకు పైగా సేకరించడం జరుగుతుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమం కెసిఆర్ సర్కార్ తోనే సాధ్యం అయిందని పేర్కొన్నారు. రైతులను, కొనుగోలు కేంద్రాలను స్వార్థ రాజకీయాలకు వాడుకోవద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు.
50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లతో రికార్డ్
0
259
Latest Articles
వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల
మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -
- Advertisement -


