32.2 C
Hyderabad
Tuesday, February 11, 2025
spot_img

50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లతో రికార్డ్

స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల కమలాకర్ కీలక ప్రకటన చేశారు. 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి కొనుగోళ్లలో రికార్డ్ సాధించినట్లు తెలిపారు. గత సీజన్ కన్నా 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా వచ్చినట్లు వెల్లడించారు. సరాసరిగా రోజుకు లక్షన్నర మెట్రిక్ టన్నులకు పైగా సేకరించడం జరుగుతుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమం కెసిఆర్ సర్కార్ తోనే సాధ్యం అయిందని పేర్కొన్నారు. రైతులను, కొనుగోలు కేంద్రాలను స్వార్థ రాజకీయాలకు వాడుకోవద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు.

Latest Articles

అవసరమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రానున్న వేసవిలో డిమాండ్ మేరకు విద్యుత్తును అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో spdcl...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్