స్వతంత్ర, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రశ్నపత్రాల లీక్ కేసు నిందితులను డీబార్ చేయాలని టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అరెస్టు అయిన అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో 37 మంది టీఎస్పీఎస్సీ నిర్వహించే ఏ పరీక్షలు కూడా ఇకపై రాయకూడదని స్పష్టం చేసింది. ఏవైనా అభ్యంతరాలుంటే రెండ్రోజుల్లో వివరణ ఇవ్వాలని 37 మందికి నోటీసులు జారీ చేసింది.
బ్రేకింగ్: 37 మందిని డీబార్ చేయాలని టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం
0
609
Previous article
Latest Articles
మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు- మంత్రి నారాయణ
జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని...
- Advertisement -
- Advertisement -


