24.7 C
Hyderabad
Saturday, May 10, 2025
spot_img

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్:  వారాంతం రోజున దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 297.94 పాయింట్లు లాభపడి 61,729.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 73.45 పాయింట్ల లాభంతో 18,203.40 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకపు విలువ 82.67గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో విప్రో, టీసీఎస్, ఐటీసీ, హెచ్‌సీఎల్‌, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంకు, టాటా మోటార్స్‌, ఎంఅండ్‌ఎం షేర్లు లాభాల బాటలో పయనించగా.. టైటాన్‌, టాటాస్టీల్‌, సన్‌ఫార్మా, ఏషియన్‌ పేయింట్స్‌, పవర్‌ గ్రిడ్‌ షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్