స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీలోని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీఎం క్యాంపు కార్యాలయానికి ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వచ్చారు. కొద్ది రోజుల కిందట సీఎం జగన్పై అంబటి రాయుడు ప్రశంసలు గుప్పించిన విషయం తెలిసిందే. దీంతో రాయుడు పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు పెరిగాయి. దీంతో రాష్ట్రంలోని పలువు విశ్లేషకులు అంబటి రాయుడు వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
సీఎం జగన్ క్యాంపు ఆఫీస్ లో కీలక పరిణామం
0
353
Previous article
Latest Articles
జక్కన్న.. నెక్ట్స్ ఏంటి..?
దర్శకధీరుడు రాజమౌళి.. వారణాసి అంటూ క్రేజీ పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పక్కా ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్న వారణాసి 2027 ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో...
- Advertisement -
- Advertisement -


