స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీలోని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీఎం క్యాంపు కార్యాలయానికి ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వచ్చారు. కొద్ది రోజుల కిందట సీఎం జగన్పై అంబటి రాయుడు ప్రశంసలు గుప్పించిన విషయం తెలిసిందే. దీంతో రాయుడు పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు పెరిగాయి. దీంతో రాష్ట్రంలోని పలువు విశ్లేషకులు అంబటి రాయుడు వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
సీఎం జగన్ క్యాంపు ఆఫీస్ లో కీలక పరిణామం
0
351
Previous article
Latest Articles
నిలోఫర్ బిల్డింగ్ ఫైర్ NOC సస్పెండ్
బంజారాహిల్స్లోని నిలోఫర్ బిల్డింగ్ను ఫైర్ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా భవనం పైభాగంలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నట్లు తేల్చారు. తక్షణమే...
- Advertisement -
- Advertisement -


