స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీలోని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీఎం క్యాంపు కార్యాలయానికి ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వచ్చారు. కొద్ది రోజుల కిందట సీఎం జగన్పై అంబటి రాయుడు ప్రశంసలు గుప్పించిన విషయం తెలిసిందే. దీంతో రాయుడు పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు పెరిగాయి. దీంతో రాష్ట్రంలోని పలువు విశ్లేషకులు అంబటి రాయుడు వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
సీఎం జగన్ క్యాంపు ఆఫీస్ లో కీలక పరిణామం
0
372
Previous article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


