స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఆర్మీ సైనికులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ఘటన జమ్ము కశ్మీర్లో జరిగింది. కిష్త్వార్ జిల్లాలో సైన్యానికి చెందిన ఏఎల్ హెచ్ ధ్రువ్ చాపర్.. ప్రమాదానికి గురై నేలను ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో ముగ్గురు హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నట్లు సైన్యం వెల్లడించింది.
కూలిన హెలికాప్టర్… ముగ్గురు సైనికులకు తీవ్ర గాయాలు
0
274
Latest Articles
బాల్క సుమన్ అరెస్ట్
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయవాదుల సమక్షంలో ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు. బాల్క సుమన్ను నాంపల్లి పోలీస్స్టేషన్కు తరలిస్తున్నారు. బాల్క సుమన్ వెంట అతని లాయర్ లక్ష్మణ్...
- Advertisement -
- Advertisement -


