స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక ఎన్నికల్లో గెలిచేదే కాంగ్రెస్ అని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు. తాము సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. మోడీ మాయలు.. హామీలు ఇక్కడ చెల్లుబాటు కావని ఎద్దేవా చేశారు. బీజేపీ హామీలన్ని నీటి మాటలని వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలిచే ప్రసక్తే లేదని.. ప్రజలంతా తమవైపే ఉన్నారని అన్నారు. మా మేనిఫెస్టోతో ప్రజల మనసు గెలవబోతున్నామని అన్నారు.
కర్ణాటక ఎన్నికల్లో గెలిచేదే కాంగ్రెస్: ఏఐసీసీ జనరల్ సెక్రటరీ
0
334
Previous article
Latest Articles
నటనకు దక్కిన గౌరవం.. అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్ నాగ్కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అనంత్ నాగ్ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -
- Advertisement -


