స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఆర్మీ సైనికులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ఘటన జమ్ము కశ్మీర్లో జరిగింది. కిష్త్వార్ జిల్లాలో సైన్యానికి చెందిన ఏఎల్ హెచ్ ధ్రువ్ చాపర్.. ప్రమాదానికి గురై నేలను ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో ముగ్గురు హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నట్లు సైన్యం వెల్లడించింది.
కూలిన హెలికాప్టర్… ముగ్గురు సైనికులకు తీవ్ర గాయాలు
0
312
Latest Articles
నటనకు దక్కిన గౌరవం.. అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్ నాగ్కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అనంత్ నాగ్ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -
- Advertisement -


