స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఆర్మీ సైనికులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ఘటన జమ్ము కశ్మీర్లో జరిగింది. కిష్త్వార్ జిల్లాలో సైన్యానికి చెందిన ఏఎల్ హెచ్ ధ్రువ్ చాపర్.. ప్రమాదానికి గురై నేలను ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో ముగ్గురు హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నట్లు సైన్యం వెల్లడించింది.
కూలిన హెలికాప్టర్… ముగ్గురు సైనికులకు తీవ్ర గాయాలు
0
297
Latest Articles
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -
- Advertisement -


