Corona Bulletin | దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటివరకు దేశంలో కొత్తగా 9,111 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 24 మంది కరోనాతో మృతి చెందినట్లు వైద్యాధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 60,313 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4.48 కోట్ల కరోనా కేసులు నమోదు కాగా, 5.31లక్షల మంది మరణించారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 8.40 శాతంగా ఉంది.
దేశంలో కొత్తగా 9,111 కరోనా కేసులు
0
353
Latest Articles
రికార్డులు తిరగరాయడం టీడీపీకే సాధ్యం- చంద్రబాబు
వర్చువల్ మహానాడు చరిత్ర సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కార్యకర్తే అధినేత అనేది మహానాడు సందేశమని చెప్పారు. తెలుగు ప్రజల గుండెచప్పుడు ఎన్టీఆర్ అని.. NTRకు భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానం...
- Advertisement -
- Advertisement -


