అయోధ్య రామమందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిందని… జనవరి 22న కుటుంబసభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్తానని చెప్పారు. రామమందిర ప్రారంభోత్సవ వేళ హనుమాన్ చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రతి టికెట్పై 5 రూపాయలు అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇవ్వనుంది. చిత్రబృందం తీసుకున్న ఈ నిర్ణయాన్ని చిరంజీవి ప్రకటించారు.
మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రకటన
0
297
Previous article
Next article
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


