29.2 C
Hyderabad
Tuesday, September 26, 2023

అమెరికా ఫెడ్ రిజర్వ్ ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే నాటికి సెన్సెక్స్ 311 పాయింట్లు కోల్పోయి 60,691కి పడిపోగా.. నిఫ్టీ 99 పాయింట్లు నష్టపోయి 17,844 వద్ద స్థిరపడింది. ఇవాళ ఉదయం మార్కెట్లు లాభాలలో ప్రారంభమైనా.. అమెరికా ఫెడ్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లు పెంచబోతుందనే వార్తలతో నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ, ఆటో రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాలు నష్టాలను చవిచూశాయి. టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ వంటి షేర్లు మాత్రం లాభాల్లో ముగిశాయి.

Latest Articles

‘మట్టికథ’తో ఇంప్రెస్ చేసిన అజయ్ వేద్

అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో 9 అవార్డ్స్ గెల్చుకుని చరిత్ర సృష్టించింది ‘మట్టి కథ’. ఈ సినిమా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు యంగ్ హీరో అజయ్ వేద్. అతని యాక్టింగ్ టాలెంట్, గుడ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్