ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. అధికార వైసీపీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు కండువాలు మార్చే పనిలో ఉన్నారు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల నుంచి ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్నారు. నియోజవకవర్గంలోనే ఆయన అనుచరులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.
టీడీపీలోకి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్..?
0
455
Previous article
Next article
Latest Articles
టాక్సిక్ రీ షూట్ నిజమేనా?
కన్నడ స్టార్ యష్ నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్.. మార్చి 19న విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. కేవీఎన్ ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రంలోని కొంత భాగంతో యష్ సంతృప్తిగా లేరని.....
- Advertisement -
- Advertisement -


