స్వతంత్ర, వెబ్ డెస్క్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ సమరం జరుగుతున్న సంగతి తెలిసిందే. లండన్లోని ఓవల్ మైదానం వేదికగా సాగుతున్న ఈ మ్యాచులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర జెండాలు దర్శనమిచ్చాయి. యూకే తెలుగు యువత సభ్యులు మైదానంలోని ఆడియన్స్ స్టాండ్స్లో యువగళం జెండాలు పట్టుకుని పాదయాత్ర చేస్తున్న లోకేశ్కు మద్దతు తెలిపారు. అనంతరం జై లోకేశ్, జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు. దీంతో స్టేడియంలో ఈ ఎన్నారై సభ్యులు మ్యాచ్ కెమెరామెన్ల దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
WTC ఫైనల్ మ్యాచ్లో టీడీపీ యువగళం జెండాలు
0
294
Previous article
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


